వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి సమీపంలోని ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల ఏఐసీటీఈ–ఏటీఏఎల్ –వాణి శిక్షణ శనివారం ముగిసింది. చివరి రోజు హైదరాబాద్కు చెందిన డా. డి.వి. రమణ కృత్రిమ మేధలో ఆవిష్కరణలు, స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
టీసీఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ డా. కె. మల్లేశ్వరరావు ఏఐ సాధనాల వినియోగంపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
Comments
Loading comments...

