వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నూతన వినాయక్ చౌక్లోని గోపాలకృష్ణ మఠం ప్రధాన గేటు ఎదుట భక్తులకు విగ్రహాలను అందజేశారు.
మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించి పర్యావరణాన్ని కాపాడాలని అనూష సతీష్ కోరారు.
Comments
Loading comments...

