వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీకి జపాన్ ప్రధాని బంపర్ ఆఫర్

భారతదేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి జపాన్ ప్రధాని సనాయ్ తకైచి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీని తన 'పెద్దన్న'గా సంబోధిస్తూ ఇరుదేశాల మధ్య బంధం సరికొత్త దశకు చేరిందని అభివర్ణించారు.
ఈ పర్యటనలో భాగంగా బయో గ్యాస్ (CBG) వంటి వ్యూహాత్మక రంగాలలో సుమారు 2 ట్రిలియన్ యెన్ల భారీ పెట్టుబడులతో కూడిన 120 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
Comments
Loading comments...