వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యే రాజుకుమార్కు జైలు శిక్ష

Photo Gallery
వైద్యురాలు అర్చన గుప్తా మృతి కేసులో బిహార్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 నూతన సంవత్సర వేడుకల్లో ఒక ఫామ్హౌస్లో జరిగిన నిర్లక్ష్యపూరిత కాల్పులకు ఆయనే కారణమని కోర్టు నిర్ధారించింది.
ఈ కేసులో జైలు శిక్షతో పాటు, బాధితురాలి భర్తకు రూ.25 లక్షల భారీ పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...