వార్తలకు తిరిగి వెళ్లండి
గవర్నర్కు డీఎంకే ఫిర్యాదు

Photo Gallery
టీవీకే పార్టీ హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోందని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ముఖ్య అనుచరులు జాన్ ఆరోగ్యసామి, విష్ణు రెడ్డి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంకే బృందం గవర్నర్కు అధికారికంగా పిటిషన్ సమర్పించింది. ఈ పరిణామం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
Comments
Loading comments...