Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిరోజు ‘మిర్జాపూర్‌’కు రూ.3.18 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:01 PM జాతీయంవినోదం
తొలిరోజు ‘మిర్జాపూర్‌’కు రూ.3.18 కోట్ల వసూళ్లు - Udayam
‘మిర్జాపూర్‌: ది మూవీ’ సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు ఇప్పటివరకు రూ.3.18 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్‌ తెలిపింది. పాన్‌కజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు హిందీ, తెలుగు షోలకు 3.27 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

Comments

G
Loading comments...