వార్తలకు తిరిగి వెళ్లండి
పరవాడ ప్రమాదంపై మంత్రి లోకేశ్ స్పందన
కృష్ణ మూర్తి Jun 23, 2026 7:21 AM అనకాపల్లి 0 viewsabout 4 hours ago

పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన భరోసానిచ్చారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...