వార్తలకు తిరిగి వెళ్లండి
మాదకద్రవ్యాల నిర్మూలనపై మదనపల్లెలో అవగాహన సదస్సు
ధీరజ్ రెడ్డి Jun 23, 2026 9:30 AM కడప 4 viewsabout 1 hour ago

మదనపల్లె మహిళా కళాశాలలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' సదస్సు జరిగింది. డ్రగ్స్కు దూరంగా ఉండి విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్ డా. బ్రహ్మాచారి సూచించారు.
డ్రగ్స్ వినియోగం నేరమని, సమాచారం ఉంటే 1972 లేదా 112 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యువత వ్యసనాలకు బానిస కావద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Comments
Loading comments...