వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం
సంజయ్ రెడ్డి Jun 24, 2026 5:34 AM హైదరాబాద్ 12 viewsabout 19 hours ago

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమగ్ర అధ్యయనం కోసం ‘ఎస్బీఐ క్యాప్స్’ను కన్సల్టెంట్గా నియమిస్తూ కేంద్ర మంత్రులతో కీలక ఒప్పందం కుదిరింది.
ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల సమన్వయంతో మెట్రో ప్రాజెక్టును వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో అభివృద్ధికి నిధులు, రుణాల సేకరణపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
Comments
Loading comments...