వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ లో వర్షం కురిసిన ప్రతిసారి రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు, నిలిచిపోయిన వర్షపు నీటితో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...
