వార్తలకు తిరిగి వెళ్లండి
రెండో రోజూ మార్కెట్ల నష్టాలు: నిరాశలో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల వల్ల సెన్సెక్స్ 238 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల మేర పతనమయ్యాయి.
వాణిజ్యం ముగిసేసరికి సెన్సెక్స్ 77,470 వద్ద, నిఫ్టీ 24,187 వద్ద స్థిరపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండిగో లాభపడగా.. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి.
Comments
Loading comments...