వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మునిగిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, రష్యా చమురుపై ఆంక్షల ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీంతో నిన్న లాభాల్లో ఉన్న ఐటీ రంగ షేర్లు సైతం నేడు భారీగా నష్టపోయాయి.
Comments
Loading comments...

