Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీపై విమర్శలపై మన్మోహన్ తీవ్ర ఆవేదన

వివేక్ గౌడ్ Jul 14, 2026 6:40 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
ఈసీపై విమర్శలపై మన్మోహన్ తీవ్ర ఆవేదన - Udayam Digital
యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులు ఈసీపై చేసిన విమర్శలపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారని మాజీ సీఈసీ ఖురేషి వెల్లడించారు. మంత్రులు అలా భావిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఆవేదన చెందారని పేర్కొన్నారు. 2012 యూపీ ఎన్నికల వేళ ఈసీ చర్యలపై మంత్రులు విమర్శలు గుప్పించడంతో, మన్మోహన్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు ఖురేషి గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...