Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాలపై కోర్టు ఆగ్రహం

హరిక శర్మ Jul 14, 2026 7:55 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
రోడ్డు ప్రమాదాలపై కోర్టు ఆగ్రహం - Udayam Digital
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారి భద్రతకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలను, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యల కోసం కేసు విచారణను వాయిదా వేసింది.

Comments

G
Loading comments...