వార్తలకు తిరిగి వెళ్లండి
మణిపూర్ సీఎంను కలిసిన సాఫ్ మహిళా ఫుట్బాల్ విజేతలు
భవ్య శ్రీ Jun 27, 2026 9:25 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

మణిపూర్కు చెందిన తొమ్మిది మంది భారత మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణులు రాష్ట్ర ముఖ్యమంత్రి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ను కలిశారు. మహిళా క్రీడాకారులకు మెరుగైన ప్రోత్సాహం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుండి ఫుట్బాల్ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. క్రీడా వసతుల కల్పనపై ఈ సందర్భంగా చర్చించారు.
Comments
Loading comments...