Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం

Follow Udayam on Google
I siva prasad Sep 19, 2026 6:35 PM నెల్లూరుGeneral
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. అలాగే మైనారిటీలంతా గూడూరులో తమకు అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు శనివారం మైనారిటీ నాయకుడు రహీం జన్మదిన వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరులో తనకు అత్యధిక మెజార్టీలు సాధించి పెట్టింది మైనారిటీ లేనని ఆయన గుర్తు చేశారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు తమ ప్రభుత్వం అంద చేస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...