వార్తలకు తిరిగి వెళ్లండి

శత్రు జలాంతర్గాములను గుర్తించి దాడి చేసే సామర్థ్యంతో రూపొందిన ‘మచిలీపట్నం’ యుద్ధనౌకను భారత నావికాదళం కొచ్చిన్ షిప్యార్డ్లో విజయవంతంగా జలప్రవేశం చేయించింది.
యాంటీ–సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాలతో రూపొందిన ఈ నౌకలో అత్యాధునిక నిఘా, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఈ పేరును నామకరణం చేశారు.
Comments
Loading comments...
