Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 06, 2026 2:44 PM ఆల్ ఇండియా క్రీడలు
దక్షిణ థాయ్‌లాండ్‌లో గోలోక్ ఎఫ్‌ఏ కప్-2026 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో పిడుగు పడింది. ఈ ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాల్ ఆటగాడు సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిసిందని, వర్షం ఆగిన తర్వాత ఆట ప్రారంభించామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...