Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యర్ కెప్టెన్సీకి లక్ష్మణ్ ప్రశంసలు

రాజిత దేవి Jul 27, 2026 6:39 PM అల్ ఇండియా క్రీడలు
అయ్యర్ కెప్టెన్సీకి లక్ష్మణ్ ప్రశంసలు - Udayam Digital
జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత జట్టును తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందించారు. కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టును సమర్థంగా నడిపించారని ప్రశంసించారు. హరారేలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

Comments

G
Loading comments...