వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 442 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి అవకాశం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
అభ్యర్థులను స్క్రూటినీ, త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
Comments
Loading comments...

