వార్తలకు తిరిగి వెళ్లండి
త్రిపురలో భారీగా నిషేధిత సిరప్ సీజ్

త్రిపుర రాజధాని అగర్తలాలో రైల్వే గూడ్స్ వ్యాగన్ల నుండి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీగా నిషేధిత దగ్గు సిరప్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు ₹6.54 కోట్ల విలువైన ఈ ఉమ్మడి ఆపరేషన్లో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మొత్తం 55,626 బాటిళ్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...