వార్తలకు తిరిగి వెళ్లండి
ఉట్నూరులో స్థల సేకరణ జాప్యం

ఉట్నూరులో అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి స్థల సమస్య వేధిస్తోంది. కొత్త భవనం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల భూమి కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్లో కొనసాగుతోంది. ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయానికి విన్నవించినా ఎలాంటి స్పందన రాలేదు.
Comments
Loading comments...