వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని మున్నేరు, పాలేరు, కెనాల్ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం, పునరావాస ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు.
భూసేకరణ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాస అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

