వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రంపోడు మండలం ఊట్లపల్లి పరిధిలో గండిమడుగు చెరువు కట్టను తెంపి రోడ్డు ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. తేనేపల్లి నుంచి ఊట్లపల్లికి వెళ్లే పీఆర్ రోడ్డును తొలగించి సుమారు 30 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.
చెరువు మధ్యలో మట్టి రోడ్డు వేయడంతో 200 ఎకరాలకు వెళ్లే దారి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...
