వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ ఎం.ఎల్.ఐ.ఎస్సీ కోర్సులో టాపర్గా నిలిచిన మోరా నిఖితకు లైబ్రేరియన్స్ డే సందర్భంగా స్వర్గీయ కొండల్రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, డా.రాధికా రాణి, కొండల్రెడ్డి సతీమణి రమాదేవి చేతుల మీదుగా ఆమెకు గోల్డ్ మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

