వార్తలకు తిరిగి వెళ్లండి
స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అందించిందన్నారు.
కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

