వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి కేటీఆర్ బృందం

ఆదిలాబాద్లోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతూ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. ఇందులో భాగంగా వారు కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.
ఈ పర్యటనలో పార్టీ నేతలు, సీసీఐ సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...