Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ బర్త్‌డేతో బాలుడి కలయిక

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Jul 30, 2026 10:36 AM హైదరాబాద్తెలంగాణ
కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్‌ నిర్వహించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ సేవా కార్యక్రమం ఓ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. అనాథాశ్రమంలో తీసిన వీడియోతో బాలుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. 17 రోజులుగా కనిపించని మహేష్‌ సికింద్రాబాద్‌లోని అనాథాశ్రమంలో ఉన్నట్లు వీడియో ద్వారా తెలిసింది. దీంతో తల్లిదండ్రులు బీఆర్ఎస్‌ బృందాన్ని సంప్రదించగా బాలుడు సురక్షితంగా కుటుంబంతో కలిశాడు.

Comments

G
Loading comments...