వార్తలకు తిరిగి వెళ్లండి
బాధిత రైతులకు రూ.20 లక్షల కేటీఆర్ సాయం

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పంపిణీ చేశారు.
ఈ పర్యటన సందర్భంగా కేటీఆర్ రంగపేటలోని బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ నివాసంలో భోజనం చేశారు. పంటలు కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగ
Comments
Loading comments...