Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాలో చోటు దక్కలేదు: కృనాల్ పాండ్యా భావోద్వేగ పోస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:32 AM జాతీయంక్రీడలు
టీమిండియాలో చోటు దక్కలేదు: కృనాల్ పాండ్యా భావోద్వేగ పోస్ట్ - Udayam
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికవుతానని భావించిన వెటరన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు నిరాశ ఎదురైంది. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కకపోవడంతో, 'ఆశ ఇంకాజీవంగానే ఉంది' అంటూ సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాలను పంచుకున్నారు.

Comments

G
Loading comments...