Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు వాస్తువులు ఆలయ అభివృద్ధి పనులకు విరాళం అందజేశారు

Follow Udayam on Google
Mohammad Aug 17, 2026 10:38 PM అనంతపురంవినోదం
కర్నూలు వాస్తువులు ఆలయ అభివృద్ధి పనులకు విరాళం అందజేశారు - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కర్నూలు వాస్తువులు సులోచనమ్మ సోమవారం ఆలయ అధికారులు అర్చకులకు ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.1 00116 విరాళంగా అందజేశారు. ముందుగా దాత కుటుంబ సభ్యుల పేరు మీద ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...