వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్స్టేషన్ వద్ద నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరుతూ రైతులు ధర్నా చేశారు. కరెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కారం కోసం ఏడీఈ కాళ్లు మొక్కి రైతులు వేడుకున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

