వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు కొండారెడ్డి బురుజుపై సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం నిర్వహించనున్నట్లు బీజేపీ మహిళా నాయకురాలు గీతా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దీపోత్సవానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గీతా కోరారు.
Comments
Loading comments...

