Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టకాలంలో కాపాడిన కోహ్లీ: పీవీ సింధు

మహేష్ కుమార్ Jul 21, 2026 10:18 AM అల్ ఇండియా about 7 hours ago
కష్టకాలంలో కాపాడిన కోహ్లీ: పీవీ సింధు - Udayam Digital
వరుస గాయాలు, ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచారని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీని కలిశానని, ఆయన మాటలు తనకు ఎంతో మేలు చేశాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య జరిగిన ప్రత్యేక సంభాషణను బయటకు చెప్పనప్పటికీ, కోహ్లీ అందించిన మానసిక ధైర్యానికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని సింధు తెలిపారు.

Comments

G
Loading comments...