వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టెస్టుల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ఇటీవల తన పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. టెస్టు క్రికెట్ తనకు ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు.
ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక టెస్టుల్లో కోహ్లీని చూడలేమనే విషయం అధికారికంగా స్పష్టమైంది. భవిష్యత్తులో ఇతర ఫార్మాట్లపైనే ఆయన దృష్టి సారించనున్నారు.
Comments
Loading comments...

