Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టిలో 32,536 ఎకరాల్లో పత్తి సాగు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 12:37 PM సంగారెడ్డిGeneral
కంగ్టిలో 32,536 ఎకరాల్లో పత్తి సాగు - Udayam
కంగ్టి మండలంలో 32,536 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంట పూత, కాయ ఏర్పడే దశలో ఉండగా ఆకు తెగులు, తెల్లదోమ, పేనుబంక, త్రిప్స్‌ ఉధృతి ఉన్నట్లు గుర్తించారు. రైతులు సంబంధిత ఏఈఓను సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన మోతాదులో మందులు పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించవచ్చని ఏఓ హరీశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...