వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాలో ఆత్మనిర్భర్ పథకం కింద పప్పు ధాన్యాలైన కందులు, మినుముల విత్తనాలు రాయితీ ధరపై జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.
కందులలో PRG-176, WRG-93, LRG-52, ASHA (ICPL-87119) రకాల విత్తనాలు, అలాగే మినుములలో VBN-8, VBN-10 రకాల విత్తనాలు మండల వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

