వార్తలకు తిరిగి వెళ్లండి

కమలానగర్లో ప్రజా సాంస్కృతిక కేంద్రం 'స్ఫూర్తి గ్రూప్' ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు జయంతి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం. భాస్కరరావు, శోభ తదితరులు పాల్గొని తాపీ ధర్మారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సుకు ఆయన చేసిన సాహితీ సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
Comments
Loading comments...

