వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాను మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆహ్వానించారు.
Comments
Loading comments...

