వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ రోజే భారత్లో అమెరికా ఉన్నతాధికారుల కీలక భేటీ
కిషోర్ కుమార్ Jun 23, 2026 5:25 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కావడానికి అమెరికా ఉన్నతాధికారుల బృందం వాణిజ్య భవన్కు చేరుకుంది.
ఈ ప్రతినిధుల బృందంతో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కీలక చర్చల్లో పాల్గొనడానికి విచ్చేశారు.
Comments
Loading comments...