Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ రోజే భారత్‌లో అమెరికా ఉన్నతాధికారుల కీలక భేటీ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 23, 2026 10:55 AM జాతీయంGeneral
ఈ రోజే భారత్‌లో అమెరికా ఉన్నతాధికారుల కీలక భేటీ  - Udayam
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కావడానికి అమెరికా ఉన్నతాధికారుల బృందం వాణిజ్య భవన్‌కు చేరుకుంది. ఈ ప్రతినిధుల బృందంతో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కీలక చర్చల్లో పాల్గొనడానికి విచ్చేశారు.

Comments

G
Loading comments...