వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ కేసులో 2, 3 రోజుల్లో సిట్ ఏర్పాటు చేయనున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకురాలు ముసునూరి సౌజన్యపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి.
ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.
Comments
Loading comments...

