వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళలో ఎంట్రన్స్ ఫలితాలు: భారీగా అర్హత సాధించిన విద్యార్థులు
అనురూప్ గౌడ్ Jun 27, 2026 11:42 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

కేరళ కీమ్ (KEAM) 2026 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోజీ ఎం. జాన్ శనివారం విడుదల చేశారు.
ఈ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగంలో 79,717 మంది, ఫార్మసీ ర్యాంక్ జాబితాలో 26,943 మంది విద్యార్థులు అడ్మిషన్ల కోసం అర్హత సాధించారు.
Comments
Loading comments...