వార్తలకు తిరిగి వెళ్లండి

నిరంతర పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.
బిజెపి ప్రభుత్వ హయాంలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

