వార్తలకు తిరిగి వెళ్లండి
అకాల్ తఖ్త్ సంచలన నిర్ణయం
పవన్ కుమార్ Jun 27, 2026 12:37 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

అకాల్ తఖ్త్ సాహిబ్ సమన్లు జారీ చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కులు అత్యున్నతంగా భావించే ఈ పీఠం ఆదేశాలను గౌరవిస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సమన్లు అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఈ నెల 29న అకాల్ తఖ్త్ ముందు స్వయంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్ అధికారికంగా ప్రకటించారు.
Comments
Loading comments...