వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైలో భారీ కుట్ర భగ్నం: 14,900 విషపు క్యాప్సూల్స్ స్వాధీనం
కృష్ణ మూర్తి Jun 27, 2026 12:33 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

మొహర్రం సందర్భంగా ముంబైలో అల్లర్లు సృష్టించేందుకు ఫైయాజ్ అనే వ్యక్తి 14,900 విషపూరిత క్యాప్సూల్స్ను సిద్ధం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, భారీగా విషపు గుళికలను స్వాధీనం చేసుకుని ప్రజలను పెను ప్రమాదం నుండి కాపాడారు.
నిందితుడు గతంలో ఇరాన్, ఇరాక్ దేశాలను సందర్శించాడని, ముందస్తు ప్రణాళికతోనే ఈ ప్రమాదకర కుట్రకు పాల్పడ్డాడని పోలీసులు విచారణలో గుర్తించారు.
Comments
Loading comments...