వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో కారులో బాంబు పేలడంతో 30 ఏళ్ల నాగేంద్ర సజీవదహనమయ్యాడు. పేలుడుకు ముందు అతడు రమ్య అనే యువతిపై కత్తితో దాడి చేయగా, కారు డ్రైవర్ అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నాగేంద్ర తన వెంట తెచ్చిన బాంబును కారులో పేల్చాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

