వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ ప్రదేశ్లోని నీప్కో కాలనీలో వరద బీభత్సం సృష్టించింది. తాజాగా శిథిలాల నుండి బలారి మారక్ అనే వ్యక్తి మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి.
ఈ విపత్తులో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, మరో ముగ్గురి జాడ ఇంకా లభ్యం కాలేదు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

