Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ ఆందోళన

విష్ణు వర్ధన్ Jul 15, 2026 6:27 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఈ20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ ఆందోళన - Udayam Digital
ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో దీని వాడకంపై వాహనదారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ20 ధరను తగ్గించాలని, బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యపై చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ను కోరారు.

Comments

G
Loading comments...