వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ20 పెట్రోల్పై కేజ్రీవాల్ ఆందోళన

ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో దీని వాడకంపై వాహనదారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఈ20 ధరను తగ్గించాలని, బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్ను కూడా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యపై చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను కోరారు.
Comments
Loading comments...