Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లికి బయల్దేరిన కేసీఆర్

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 09, 2026 12:35 PM వరంగల్తెలంగాణ
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నర్సంపేటకు రోడ్డు మార్గాన బయల్దేరారు. ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి బయల్దేరారు

Comments

G
Loading comments...