వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజా సమస్యల పరిష్కారానికి కర్ణాటక సర్కార్ కొత్త వ్యూహం
Kumar Jun 20, 2026 9:42 AM అల్ ఇండియా 0 viewsabout 4 hours ago

కర్ణాటకలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి వారం స్థానిక ఎమ్మెల్యేలు విధిగా ప్రజల బాధలను వినాలని క్యాబినెట్ ఆదేశించింది.
రాజధానికి ప్రజలు రానవసరం లేకుండా మంత్రులే నేరుగా జిల్లాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తారు. దీనివల్ల పాలన మరింత వేగవంతం కానుంది.
Comments
Loading comments...